రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్ కాంగ్రెస్లో చేరిన టీడీపీ నేత
15 Feb 2013 12:25 PM
గుంటూరు 15ఫిబ్రవరి 2013:
గుంటూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బైరెడ్డి రంగారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం నాడు ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సుచరిత సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ నేత లేళ్ళ అప్పిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మరో ప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో సాగుతుండగానే బైరెడ్డి పార్టీని వీడటం విశేషం.