కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
వడగళ్ళ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
17 Feb 2013 3:58 PM
కరీంనగర్, 17 ఫిబ్రవరి 2013: కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వాన సృష్టించిన బీభత్సాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లాలోని మేడిపల్లి, కోరుమల్ల, కట్లకుంట, తొంబర్రావుపేటలో పంట నష్టాన్ని శ్రీనివాస్ పరిశీలించారు. మామిడి రైతులకు 2011లో జరిగిన పంట నష్టపరిహారం ఇంతవరకూ అందలేదని ఆది శ్రీనివాస్ అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను శ్రీనివాస్ పరామర్శించారు.