మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలి- పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
11 Dec 2017 12:45 PM
హైదరాబాద్:
పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వైయస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే , పిఎసి ఛైర్మన్ బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ప్రాజక్టుకయ్యే ఖర్చునంతా కేంద్రమే భరించాలని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే టిడిపి ప్రభుత్వం ఈ పనులను భుజాన వేసుకుందని ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనల వల్ల పనుల్లో పురోగతి ఏమీ లేదని, కేవలం ప్రచార ఆర్భాటమే కనిపిస్తోందని ఆయన విమర్శించారు.