మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కుండపోత వర్షాలతో భారీ ప్రాణ,ఆస్తినష్టం..వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
07 Sep 2015 1:52 PM
ఏపీలో కుండపోత వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఒక్కరోజే పిడుగులు పడి 20 మంది మృతిచెందారు. వర్షాలతో గోడ కూలి మరొకరు చనిపోయారు. పలుచోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కృష్ణా, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది.
పిడుగుపాటుకు ప్రకాశం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు(వీరిలో గోడకూలి ఒకరు)మృతి చెందగా...కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు. ఆస్తి,ప్రాణనష్టంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.