ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
పొగాకు రైతుల తరపున పోరాటం
10 Jul 2015 8:32 PM
హైదరాబాద్) పొగాకు రైతులకు వైఎస్సార్
సీపీ అండగా నిలుస్తోంది.
పొగాకు కు గిట్టుబాటు ధర కల్పించాని
ఎంత మొత్తుకొంటున్నా ఈప్రభుత్వం పట్టించుకోవటం
లేదు. గత ఏడాది
కిలోకి రూ. 170 పైగా ధర
పలుకగా, ఈ
ఏడాది మాత్రం రూ. 110 దగ్గరే
నిలిచిపోయింది. కనీసం రూ.
150 ధర ఇప్పించాలని
పార్టీ సీనియర్ నేత,
ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు డిమాండ్
చేశారు. దీనిపై ప్రతిపక్ష
నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఇచ్చిన గడువు ముగిసింది.
దీంతో ఈ నెల 14న
అన్ని ప్లాట్ ఫామ్ ల దగ్గర ఆందోళన చేపట్టాలని
నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే
గుంటూరులోని టుబాకో బోర్డును ముట్టడించాలని
పార్టీ వర్గాలకు
ఆయన పిలుపు ఇచ్చారు.