వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఉగ్రవాద దాడి పిరికిపందల చర్య
27 Jul 2015 6:00 PM
అనంతపురం : భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభివర్ణించారు. దీనా నగర్ లో పోలీసు స్టేషన్ లోకి చొరబడి పోలీసులపై దాడి బాధాకరం అని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర లో ఉన్న వైఎస్ జగన్.. ఉగ్రవాదుల దాడి ఘటన వివరాలు తెలుసుకొని స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు.