కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మే 15న జిల్లా నేతల సమావేశం
12 May 2016 3:49 PM
హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన మే 15న విస్తృతస్థాయి సమావేశాలు జరగనున్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నేతలతో శ్రీకాంత్ రెడ్డి సమావేశం కానున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆవరణలో 15వ తేదీ ఉదయం 11 గంటలకు ..మూడు జిల్లాల నేతల సమావేశం జరుగుతుంది. జిల్లా నాయకులు, కార్యకర్తలు ఈసమావేశానికి హాజరవుతారని పార్టీ ప్రధానకార్యదర్శి కె. శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
To read this article in English: http://bit.ly/27gjItS