మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
వాస్తవాలు బయట పెట్టండి
12 Oct 2016 1:35 PM
హైదరాబాద్)) నల్లధనం వెల్లడికి సంబంధించి వాస్తవాలు మాట్లాడాలని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పార్థ సారధి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకంలో సమాచారం అంతా గోప్యం అని చెప్పారని, కానీ చంద్రబాబు ఆయన మంత్రివర్గ సహచరులు ఈ వివరాలు అంటూ ఉటంకిస్తూ మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యం అయింది అనేది స్పష్టం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో కూరుకొని పోయిన బాబు, ఇతరులకు ఆ మరక అంటించేందుకు తాపత్రయ పడుతున్నారని పార్థ సారధి పేర్కొన్నారు.