సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
విశ్రాంత ఉపాధ్యాయుడి మృతికి సంతాపం
02 Feb 2017 7:59 PM
అగళి: మండలంలోని హెచ్డీహళ్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు దేవన్న(100) మృతికి వైయస్ఆర్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి డాక్టర్ దేవరాజు, దండోరా నాయకులు దేవరాజు, తదితరులు సంతాపం తెలిపారు. ఈ మేరకు గురువారం మృతుడి స్వగృహానికి వెళ్లి పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఆత్మకు శాంతికలుగాని మౌనం పాటించారు.