దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నారాయణరెడ్డికి వైయస్ జగన్ నివాళి
25 Nov 2017 12:15 PM
పత్తికొండ:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 17వ రోజు పత్తికొడ నియోజకవర్గంలో కొనసాగుతుంది. జననేతకు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలంతా తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాగా.. చెరుకులపాడులో టీడీపీ నేతల చేతులో హత్యకు గురైన నారాయణరెడ్డి సమాధి వద్ద వైయస్ జగన్, నారాయణరెడ్డి సతీమణి, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీదేవి నివాళులర్పించారు.