మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రిటైర్డు తెలుగు పండిట్ ప్రమీలారాణి మృతికి నివాళి
04 Feb 2017 6:49 PM
నరసరావుపేటః వైయస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా సోదరి , రిటైర్డు తెలుగు పండిట్ కందుల ప్రమీలారాణి (60) మృతికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రమీలా రాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి క్రిస్టియన్పాలెంలోని ఆమె స్వగృహానికి వెళ్ళీ మృతేదేహాన్ని సందర్శించి ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. ప్రమీలారాణి నరసరావుపేటలోని హర్డుహైస్కూలులో తెలుగుపండిట్గా పనిచేసి రిటైరయ్యారు.