రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గిరిజనుల సలహా మండలి సంగతి ఏమైంది..!
29 Mar 2016 8:08 PM
హైదరాబాద్) అసెంబ్లీలో అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాల మీద మాట్లాడుతూ వైఎస్
జగన్ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేశారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ లో గిరిజనుల
సలహా మండలి ఏర్పాటు చేయలేదని నిలదీశారు. సలహా మండలి లో మూడింట రెండు వంతుల మంది
సభ్యులు గా ఎమ్మెల్యేలు ఉండాలని గుర్తు చేశారు. ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలకు గాను ఆరుగురు
ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి ఉండటంతో అత్యధికులు ప్రతిపక్ష సభ్యులు అవుతారన్న
ఏకైక కారణంతో గిరిజనుల సలహా మండలి ని ఏర్పాటు చేయటం లేదని సభకు తెలియపరిచారు.
రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఇవ్వాల్సిన హక్కుల్ని పాటించటం లేదని విన్నవించారు.