చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
గిరిజనుల మరణవేదన...
23 Oct 2018 12:04 PM
వైయస్ జగన్కు మొరపెట్టుకున్న కరాస వలస గ్రామస్తులు
విజయనగరంః విషజ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడుతున్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కరాస వలస గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.కరాస వలసలో జ్వరాలతో ఒకే నెలలో 11 మంది మృతి చెందారన్నారు. వైయస్ జగన్ను కరసా వలస గ్రామస్తులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రభుత్వం వైద్యం అందడంలేదు. రోగాలు ముసురుకుంటున్నా వైద్యం అందక దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని వాపోయారు. మృతివారి కుటుంబాల వారికి ప్రభుత్వం నుంచి సాయం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే తమ వారిని కోల్పయామంటూ మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.