చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బూత్ కమిటీలకు శిక్షణ
08 Sep 2017 6:27 PM
మైలవరం:
వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బూత్ కమిటీల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మైలవరంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో ఈ సభను ప్రారంభిస్తామని చెప్పారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు