మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
యంత్రంతో పొలంలో నాట్లు వేసిన వైయస్ జగన్
12 Jan 2018 6:29 PM
చిత్తూరు: ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి నాట్లు వేసే యంత్రాన్ని పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గ కమ్మపల్లిలోని వ్యవసాయక్షేత్రంలోని రైతులతో కలిసి వైయస్ జగన్ నాట్లు వేసే యంత్రాన్ని నడిపారు. పంట సాగు, దిగుబడి, పెట్టుబడి విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు జననేతను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకుంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. వైయస్ జగన్ సీఎం అయితే మాకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.