మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పాదయాత్ర విజయవంతం
20 Oct 2016 12:31 PM
మంత్రాలయం)) పులికనుమ ప్రాజెక్టు కోసం వైయస్సార్సీపీ నాయకులు పోరాటాన్ని ఉధ్రతం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. పులికనుమ ప్రాజెక్టు నుంచి సాతునూరు దాకా జరిపిన ఈ పాదయాత్రలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, స్థానికులు పాలు పంచుకొన్నారు. ప్రాజెక్టుని వెంటనే పూర్తిచేయాలని నినదించారు.