మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నెల్లూరులో వైయస్ జగన్
02 Jan 2017 12:53 PM
* అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద బాధితులను ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు. నెల్లూరు నగర శివార్లలోని పొరుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణాసంచా పేలడం వల్ల విషయం విధితమే. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా, 12 మంది త్రీవగాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైయస్ జగన్ రేపు ఘటన స్థలిని పరిశీలించి క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.