రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
రేపు రైతు సదస్సు
02 Dec 2017 6:32 PM
కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం ఎర్రగుడి గ్రామంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. రైతులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకుంటారు. అలాగే రైతు సంఘాల నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.