మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
దళిత మహిళను పరామర్శించనున్న ఎంపీ విజయసాయిరెడ్డి
23 Dec 2017 3:22 PM
విశాఖపట్నం: భూకబ్జాలకు అడ్డువస్తుందని ఓ దళిత మహిళలపై టీడీపీ నేతలు దాడి చేసి ఆమెను వివస్త్రను చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జె్రరిపోతులపాలెంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు ఖండించాయి. దళిత మహిళపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయిరెడ్డి రేపు దళిత మహిళను పరామర్శించనున్నారు.