వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రేపు రాష్ట్రపతిని కలువనున్న వైయస్ఆర్సీపీ ఎంపీలు
16 Apr 2018 4:46 PM
ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎంపీలు రాష్ట్రపతిని కలువనున్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఇప్పటికే పలుమార్లు వైయస్ జగన్ రాష్ట్రపతిని కలిశారు. కాగా, ఇటీవల ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా వైయస్ఆర్సీపీ నేతలు ఆమరణ దీక్ష చేశారు. వారి దీక్షకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ బంద్ నిర్వహించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు మరోమారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది.