కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రేపు గురజాలలో వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన
12 Aug 2018 7:13 PM
గుంటూరు: ఈ నెల 13వ తేదీ గుంటూరు జిల్లా గురజాలలోని అక్రమ క్వారీలను పరిశీలించేందుకు వైయస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించనుంది. పిడుగురాళ్ల, దాచేపల్లిలో నిర్వహిస్తున్న అక్రమ క్వారీలను వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తుందని వైయస్ఆర్సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి తెలిపారు. అయితే నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు పోలీసులతో నోటీసులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అక్రమ మైనింగ్ కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైయస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.