కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రేపు బ్లాక్ డే పాటిద్దాం
23 Apr 2018 6:30 PM
హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఈ నెల 24న రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు దీపాలు ఆర్పి బ్లాక్ డే పాటిద్దామని వైయస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్రం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. వారం రోజుల క్రితం వైయస్ఆర్సీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ నెల 24న బ్లాక్ డే పాటించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను మరోమారు చాటిచెబుదామని పార్టీ పిలుపునిచ్చింది.