జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
శుక్రవారం పాదయాత్ర సాగేదిలా
28 Jun 2013 12:50 PM
విశాఖపట్నం 28 జూన్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్ర 193వ రోజు సాగే వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు ప్రకటించారు. శ్రీమతి షర్మిల శుక్రవారంనాడు చోడవరం నియోజకవర్గంలోని టి.అజ్జాపురంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. మేడివాడ మీదుగాసాగి గర్నికం సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. రావికమతం, కోమళ్లపూడి, పొట్టిదొరపాలెం మీదుగా సింగవరంలో ఐదో రోజు యాత్ర ముగుస్తుంది. ఈ గ్రామ సమీపంలో బస చేస్తారు.