చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
నేడు నూజివీడులో వైయస్ఆర్ సీపీ ప్లీనరీ
01 Jun 2017 12:17 PM
కృష్ణా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూజివీడు నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గ పరిధిలోని రోటరీ ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు, పలు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్లీనరీలో పలు కీలక విషయాలను చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.