చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నేడు "వైయస్ఆర్ కుటుంబం" ప్రారంభం
02 Sep 2017 10:28 AM
హైదరాబాద్: నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వైయస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే ప్రజలను పార్టీతో మమేకం చేయడమే లక్ష్యంగా ఇవాళ వైయస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందులలోని వైయస్ఆర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్నిప్రారంభిస్తారు