మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
తిరుపతికి చిరంజీవి మొండిచెయ్యి!
08 Nov 2012 9:26 PM
తిరుపతి
8 నవంబర్ 2012 : తన ఎంపీ లాడ్స్ నిధులను ఇతర జిల్లాలకు మళ్లించి చిరంజీవి తిరుపతికి
మొండిచేయి చూపారని వైయస్ఆర్ సీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి వాసులను చిరంజీవి నమ్మించి మోసం చేశారన్నారు.
తిరుపతిని దత్తత తీసుకుంటానని చెప్పిన చిరంజీవి తన హామీలను విస్మరించారన్నారు. తిరుపతిలో డెంగీ, స్వైన్ఫ్లూ వంటి విషజ్వరాలు
వ్యాపిస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భూమన మండిపడ్డారు.