చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
వైయస్ జగన్తోనే రాష్ట్రాభివృద్ధి
27 Aug 2018 2:53 PM
విశాఖ: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తుళ్లూరు వాసులు పేర్కొంటున్నారు. వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర యలమంచలి నియోజకవర్గలో నాలుగో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో వైయస్ జగన్ను తుళ్లూరు వాసులు చంద్రశేఖర్, జాన్లు కలిశారు. చంద్రబాబు వల్లన ఆంధ్రకు లాభం లేదని వైయస్ జగన్ వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. కనకదుర్గమ్మ ఆలయం గుండా 62 ఫిల్లర్ల ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడానికి ఆరునెలల సమయం సరిపోతుందని, కాని ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలయిందని కనీసం ఫిల్లర్లు కూడా పూర్తి అవ్వలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు రూ. 2 లక్షల 30వేల కోట్ల ఇచ్చామని లెక్కలు చూపుతున్నారని దానికి చంద్రబాబు సమాధానం చెప్పడంలేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.