మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
క్యాండిల్ ర్యాలీ సక్సెస్ పై ట్వీట్
27 Jan 2017 12:00 PM
హైదరాబాద్ః
ప్రత్యేకహోదా హక్కును అణిచివేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఆ ప్రయత్నంలో మానవ హక్కులను హరించేస్థాయికి దిగజారారని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అడ్డంకులు సృష్టించినప్పటికీ క్యాండిల్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.