చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ను కలిసిన న్యాయవాదులు
07 Apr 2018 1:10 PM
గుంటూరు: తెనాలి నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను బార్ అసోసియేషన్ న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా వారు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రత్యేక హోదా పోరాటానికి న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ..న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, పక్కా ఇల్లు నిర్మించాలని, పిల్లలకు స్కాలర్షిపులు మంజూరు చేయాలని, ప్రతి కోర్టులో బార్ అసోసియేషన్ భవనం ఏర్పాటు చేయాలని వైయస్ జగన్ను కోరారు. అలాగే సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.