మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
తెలుగుదేశం బాబాల మోసాలు
09 Sep 2017 1:19 PM
విజయవాడః రైతుల రుణాలు మాఫీ చేయకుండా చేశామని అబద్ధాలు చెబుతున్న తెలుగుదేశం బాబాలను ఏం చేయాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ప్రశ్నించారు. ఇలాంటి వారిని కాలర్ పట్టుకొని నిలదీయాలా, తరిమికొట్టాలా..? అని అన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు అందరినీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు బాబాల అవతారమెత్తి ఇంటింటికీ వెళ్లి మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.