మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
రాజ్యాంగం అపహాస్యం
26 Sep 2017 1:34 PM
హైదరాబాద్ః చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని వైయస్సార్సీపీ నేత తెల్లం బాలరాజు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కాని వారిని 8మందిని గిరిజన సలహా కమిటీలో నియమించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తుకు వస్తారని, ఆతర్వాత ఆయనకు కనబడని అన్నారు. గిరిజనులను చంద్రబాబు ఎలా దగా చేస్తున్నాడో ప్రజలు గమనించాలన్నారు.