రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి..!
05 Oct 2015 2:43 PM
హైదరాబాద్ః
రైతులకు ఒకేదఫాలో రుణాలన్నీమాఫీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం
వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశంపై తెలంగాణ
ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
రుణమాఫీపై స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన అసెంబ్లీలో పట్టుబట్టారు.
అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని
కోరారు.
రైతులకు ఒకేదఫాలో రుణాలన్నీమాఫీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం
వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశంపై తెలంగాణ
ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
రుణమాఫీపై స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన అసెంబ్లీలో పట్టుబట్టారు.
అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని
కోరారు.