కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు
08 Jun 2017 10:59 AM
టెక్కలి: సంతబొమ్మాళి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్సార్ సీపీలోకి చేరారు. టెక్కలిలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పార్టీ ముఖ్యనేతల సమక్షంలో వీరంతా పార్టీలోకి చేరారు. వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వీరిని పార్టీలోకి ఆహ్వనించారు. నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి తామంతా కృషిచేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎం.బలరాం, ఎం.సింహాచలం, బి.రమణయ్య, ఆర్.ఢిల్లేశ్వరరావు, కె.టి.నాయుడు, సీహెచ్.సూర్యనారాయణ, పి.సింహాచలం తదితరులు ఉన్నారు.