రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్ డే వేడుకలు
05 Sep 2018 1:46 PM
హైదరాబాద్ః లోటస్పాండ్ వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఉపాధ్యాయులను ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని వైయస్ఆర్సీపీ నాయకురాలు పద్మజా అన్నారు. ప్రచార కార్యకర్తలుగా వినియోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోయే రోజులోలో వైయస్ జగన్ నాయకత్వంలో ఉపాధ్యాయులకు గౌరవమైన స్థానం దక్కబోతుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రా«ధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు.