మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అమాయక ప్రజలపై టీడీపీ అక్రమ కేసులు
22 Aug 2017 11:55 AM
శ్రీకాకుళంః సమస్యలు పరిష్కరించాలని రోడ్డు ఎక్కితే ప్రభుత్వం అన్యాయంగా అమాయకప్రజలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి మండిపడ్డారు. వంశధార నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడితే టీడీపీ వారిని అన్యాయంగా జైల్లో పెట్టిందన్నారు. ఈ సందర్భంగా ఆమె పాతపట్నం సబ్జైలు వద్ద బాధితులను కలుసుకొని వారిని పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ పరిపాలన రానుందన్నారు.