అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
కురుపాంలో వైయస్సార్సీపీలో చేరిన యువకులు
30 Jun 2017 10:58 AM
విజయనగరంః జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. కురుపాం నియోజకవర్గంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి సమక్షంలో పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరారు. టీడీపీ నుంచి సుమారు 100 మంది కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు అవినీతి పాలనతో విసిగిపోయిన టీడీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులవుతున్నారు.