మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాస్తున్న టీడీపీ
05 Oct 2016 4:15 PM
కర్నూలు: టీడీపీ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ మోహన్ను ఎమ్మెల్యేలు బుధవారం కలిశారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులపై కలెక్టర్తో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు చర్చించారు. టీడీపీ ఇంఛార్జులకు నిధులు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్రెడ్డి, గుమ్మనూరి జయరాములు, గౌరు చరితారెడ్డి, బాలనాగిరెడ్డి తదితరులు ఉన్నారు.