సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే
కుంభకోణాల ప్రభుత్వం
31 Oct 2016 2:21 PM
హైదరాబాద్ః చంద్రబాబు ఆంధ్ర ప్రజల సొమ్మును సింగపూర్ కు ధారాదత్తం చేయడం పట్ల వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. బాబు సింగపూర్ కంపెనీలతో టై అప్ అయి లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కోర్టులు, కమిటీలు తప్పుబట్టినా వినకుండా మొండి వైఖరితో ముందుకెళ్లడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చట్టాన్ని సవరించాక మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారాయణ చెప్పడం దురదృష్టకరమన్నారు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాబు సర్కార్ భారీ కుంభకోణాలకు పాల్పడుతుందని విమర్శించారు.