మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చరౌడీల దాడి
19 Sep 2017 11:41 AM
విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో తెలుగుదేశం కార్యకర్తలు వైయస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో మర్తా శంకర్, మర్తా నరసింహరావులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని భవానీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కంచికచర్లలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా టీడీపీ నాయకులు జెడ్పీటీసీ కోగంటి బాబు నేతృత్వంలో టీడీపీ గూండాలు ఇళ్లపైకి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో వారు వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద పెత్తున దాడికి దిగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దాడి అనంతరం నిందితులు పరారయ్యారు.