రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రెచ్చిపోయిన పచ్చ గుండాలు
24 Mar 2017 2:04 PM
కర్నూలు: అధికార తెలుగు దేశం పార్టీ నేతల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. కర్నూలు జిల్లా డోన్లో పచ్చ తమ్ముళ్లు రెచ్చిపోయారు. మున్సిపాలిటీ టెండర్ల విషయంలో తమకే పోటికొస్తారా అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై భౌతిక దాడికి పాల్పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ప్రసాద్ పరిస్థితి విషమంగా మారింది. శుక్రవారం డోన్ మున్సిపాలిటీలో టెండర్లు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు క్రరలు, కత్తులతో వైయస్ఆర్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో డోన్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.