కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు వైయస్ఆర్సీపీలో చేరిక
24 May 2018 11:26 AM
పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితురాలైన పోసానిపల్లి టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు రహిమున్నిసా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం వద్ద రహిమున్నిసా వైయస్ జగన్ను కలిసి పార్టీ చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెకు కండువా కప్పి వైయస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె వెంట టీడీపీ నాయకులు, పలువురు కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరారు.