నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఎమ్మెల్యే దాడి
24 May 2018 4:12 PM
కాకినాడ: ఏపీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెలే జగ్గిరెడ్డి ఇసుక మాఫియాపై అధికారులను ప్రశ్నించడంతో ఆవేశానికి గురైన రెడ్డి సుబ్రమణ్యం జగ్గిరెడ్డిపై నేమ్ ప్లేట్లు, వాటర్ బాటిల్ విసిరారు. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేను తీవ్రంగా దూషించారు. ఈ ఘటనను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ పాలనలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సహనం కోల్పొయి దాడులకు తెగబడుతున్నారని ప్రతిపక్ష పార్టీ సభ్యులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యంపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నాయకులు డిమాండు చేశారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ..ఇక్కడి ఇసుకను విశాఖకు తరలిస్తున్నారని మండిపడ్డారు.