కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పాదయాత్ర చూసి టీడీపీ నేతల మతిభ్రమించింది
25 Nov 2017 12:37 PM
నెల్లూరు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు తరలివస్తున్న ప్రజలను చూసి టీడీపీ నేతలకుమతి పోతోందన్నారు. అందకనే మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వైయస్ జగన్ అధికారంలోకి రాగానే నెరవేరుస్తారని చెప్పారు.