రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేతలు
05 Jun 2018 12:26 PM
పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని, మోసాలు చేసే పార్టీలో ఉండలేమని వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.