బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
తూ.గో.జిల్లాలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
12 Apr 2017 3:14 PM
తూర్పుగోదావరిః ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు అవినీతి, అనైతిక, అక్రమ పాలనతో విసిగివేసారిన తెలుగుతమ్ముళ్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులై వైయస్సార్సీపీలో చేరుతున్నారు. గచ్చకాయలపోర గ్రామంలో సుమారు 150 మంది టీడీపీ నాయకులు వైయస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.