19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వంద మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరిక
30 Sep 2018 1:55 PM
అనంతపురం: చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు ఆ పార్టీ నేతలు సైతం కదం తొక్కుతున్నారు. టీడీపీ అరాచకాలతో విసిగిపోయి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వైయస్ జగన్ పాలనను అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్ జగన్ పోరాటాలు నచ్చి ఇతర పార్టీల నేతలు వైయస్ఆర్ సీపీలో చేరుతున్నారన్నారు.