రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చెవిరెడ్డి సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు
04 Oct 2017 1:29 PM
చిత్తూరుః జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ అవినీతి పాలనతో విసుగు చెందిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.... ప్రజా పోరాటయోధుడు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్సీపీలో చేరుతున్నారు. చంద్రగిరి పట్టణంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.