వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్సార్సీపీలో చేరిన యువనాయకులు
13 May 2016 4:23 PM
అనంతపురంః జిల్లాలో టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం పార్టీని వదిలి వైయస్సార్సీపీలో చేరారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో యువ నాయకులు వైయస్సార్సీపీలో చేరిపోయారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న వైయస్ జగన్ ఆశయం, నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రకాష్ రెడ్డి సాగిస్తున్న పోరాటానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు యువనేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు చెప్పారు.