నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
వైయస్ఆర్ సీపీలోకి 100 మంది టీడీపీ కార్యకర్తలు
13 Jun 2017 12:38 PM
విశాఖపట్నం: చంద్రబాబు పరిపాలనతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం నాగాపురం గ్రామానికి చెందిన 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేట్ల ఉమాశంకర్గణేష్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నియంతృత్వ పరిపాలనను సొంత పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారన్నారు. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పార్టీలో వలసలు ఊపందుకున్నాయన్నారు.