మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరిక
12 Jun 2018 9:47 AM
పశ్చిమగోదావరి : ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్పపాదయాత్రతో బయలుదేరిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన యువకుడు రామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ జగన్మోహన్రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వైయస్ఆర్ పార్టీలో చేరినట్టు రామ సుబ్రహ్మణ్యం తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గౌరిపల్లి, కొవ్వూరు పట్టణాలకు చెందిన పి.సుందర్రావు, మనోజ్, అశోక్, సంజీవ, నాని, ఆర్.అప్పారావు, కె.కమల్, వి సుశ్యాం, సీహెచ్ ప్రభు, రాహుల్ తదితరులు ఉన్నారు.